Stock Market Opening : బుధవారం (ఇవాళ) స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. మదుపర్లు ఆద్యంతం రోజంతా అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమై, నష్టాలతోనే ముగిశాయి
Repo Rate: ఆర్బీఐ రెపో రేటును 6.25 శాతంనుంచి 6 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో లోన్లు తీసుకుని వడ్డీ కడుతున్న వారికి.. ఇకపై లోన్లు తీసుకోవాలనుకునేవారికి లాభం కలుగనుంది. వడ్డీ రేటు టైపును బట్టి పెద్ద మొత్తంలో ఆదా అయ్యే అవకాశం ఉంది.
Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 6.25 నుంచి 6 శాతానికి రెపోరేటు తగ్గించి పడేసింది.
తాజాగా హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము రూ. 8,224 కాగా 10 గ్రాముల ధర రూ. 82,249గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము రూ. 8,972 కాగా 10 గ్రాముల ధర రూ. 89,720గా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహితుడు ఎలాన్ మస్క్ మధ్య చెడిందని సమాచారం. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలే ఇరువురి మధ్య అభిప్రాయ విబేధానికి కారణమని...
ట్రంప్ సుంకాల షాక్తో సొమ్మసిల్లిన స్టాక్ మార్కెట్లు కాస్త తేరుకున్నాయి. కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు వాల్యూ బైయింగ్కు పాల్పడటంతో ఆసియా, ఐరోపా మార్కెట్లతో పాటు దలాల్ స్ట్రీట్లోనూ మంగళవారం ఊరట ర్యాలీ...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఐటీ కంపెనీ సైయెంట్ తన సెమీకండక్టర్ వ్యాపారాన్ని పెద్దఎత్తున విస్తరిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 400 మంది ఉద్యోగులతో...
రిస్డిప్లామ్ జెనరిక్ ఔషధం మార్కెట్లోకి విడుదల చేయడం ఢిల్లీ హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని నాట్కో ఫార్మా వెల్లడించింది. తమ రిస్డిప్లామ్ జెనరిక్ ఔషధం ధర కూడా....
మరోసారి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీ) పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. మే 1 నుంచి ‘ఒక రాష్ట్రం-ఒక ఆర్ఆర్బీ’ విధానం...
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా 2025- 26 ఆర్థిక సంవత్సరానికి తొలి ద్రవ్య పరపతి విధానం బుధవారం ప్రకటించనున్నారు...