Home » Aadhaar Card
How To Identify AI Generated Aadhaar cards: దేశంలో ఆధార్ ఎంత కీలకమైన గుర్తింపు కార్డో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆర్థిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు నేరగాళ్లు ఎలాన్ మస్క్, ట్రంప్, ఆర్యభట్ట ఇలా ఎవరి పేరుతో కావలిస్తే వారి పేరుతో ఆధారు గుర్తింపు కార్డులు సృష్టిస్తూ జనాలను దోచుకునేందుకు కొత్త దోపిడీకి తెర తీశారు.
ఆరేళ్ల లోపు పిల్లలు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు (PVTG) ఆధార్ నమోదు కోసం ఏప్రిల్ 3-11 మధ్య ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 1.95 లక్షల పిల్లలు, 34,995 PVTG ప్రజలకు ఆధార్ కార్డులు మంజూరు చేయడం పెండింగ్లో ఉందని తెలిపారు
మీరు హోటల్ బుకింగ్ లేదా ఒయో రూమ్స్ వంటి సేవల కోసం ఆధార్ కార్డ్ ఉపయోగిస్తున్నారా. మీ డేటా దుర్వినియోగానికి గురయ్యే ఛాన్సుంది. అయితే దీని కోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కశ్మీర్లో మాత్రమే కనిపించే చినార్ చెట్లు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఆకుపచ్చని వర్ణం నుంచి బంగారువర్ణంలోకి మారతాయి. చినార్ చెట్లు ఆకు రాల్చడం మొదలైందంటే కశ్మీర్లో చలికాలం ప్రారంభమైందని అర్థం.
ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా సీఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ కార్డు ఉంటేనే వైద్యం అందిస్తున్నారని, లేకుంటే రోగులను అడ్మిట్ చేసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.
మీరు మీ ఆధార్ వివరాలను మార్పు చేసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఆధార్ అప్డేట్ విషయంలో కొన్ని రూల్స్ పాటించాలి. లేదంటే మీ వివరాలు ఎప్పటికీ మారకుండా అలాగే ఉంటాయి. దీనికోసం ఏం చేయాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
మన దేశంలో ఆధార్ అనేది ప్రాథమిక గుర్తింపు పత్రం కాబట్టి దానిలోని సమాచారం కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు మీద మన వ్యక్తిగత సమాచారంతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాని వల్ల కలిగే ఉపయోగాలేంటి? తెలుసుకుందాం..
భారతదేశంలో పౌరులకు ఆధార్ కార్డు జారీ చేయబడని ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రానికి ఆధార్ కార్డు జారీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనుషులకు ఆధార్ గుర్తింపు నంబర్ ఉన్నట్టే.. పశువులకూ గుర్తింపు నంబరు (పశు ఆధార్) ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు చెప్పారు.