Home » ABN Andhrajyothy Effect
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం సౌత్మోపూరు గ్రామ అభివృద్ధికి ప్రేరణ ఇచ్చింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గ్రామానికి రూ.1.20 కోట్లు మంజూరు చేసి, రోడ్ల, ప్రహరీ గోడల నిర్మాణం ప్రారంభించారు
హైదరాబాద్ శివారు కుంట్లూర్లో జీవో 59 పేరుతో జరిగిన భూభాగోతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్ 24లో భూమి అక్రమ క్రమబద్ధీకరణపై రెవెన్యూ యంత్రాంగం కదలింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఇప్పల రవీంద్రరెడ్డిని సిస్కో నుంచి తప్పించారు. ఏపీ కార్యకలాపాల నుంచి ఇప్పల రవీంద్రరెడ్డిని తప్పించినట్లు మంత్రి నారా లోకేష్ కార్యాలయానికి సిస్కో అధికారులు సమాచారం పంపించారు. కాగా గతంలో అనుచిత పోస్టులు పెట్టిన రవీంద్రరెడ్డి లోకేష్ను కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు.
పత్రాల అప్లోడ్, రుసుం నిర్ధారణలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను సరిదిద్దామని డీటీసీపీ దేవేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకునేలా దరఖాస్తు ప్రాసెసింగ్ విధానంలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.
సౌదీ అరేబియాలోని మదీనలో మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. మదీనలో ప్రవక్త మొహమ్మద్ సమాధి ఉండడం దీనికి కారణం.
శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన గొట్టా బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 38.10 మీటర్లు కాగా.. ప్రస్తుతం 35.45 మీటర్లు ఉంది. ఒడిశా కొండల నుంచి(క్యాచ్మెంట్ ఏరియా) 30 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్.. జియో గేమ్స్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ఫలితాలు ప్రజలకు ఒక్కొక్కటిగా అందుతున్నాయి.
‘మా అక్షరం... మీ ఆయుధం’ అంటూ పదునైన కథనాలతో కలమెత్తుతున్న ‘ఆంధ్రజ్యోతి’ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహర్షిత.. ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ సాధించారు. కానీ చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఆమె చదువు ఆపేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. చదువుల తల్లిని ఆదుకోమంటూ.. శ్రీహర్షిత దయనీయ కథనాన్ని ప్రసారం చేసింది.