Home » Ambati Rambabu
అనూహ్యంగా జగన్ సర్కారు నోట చంద్రబాబు ప్రాజెక్టు మాట వినిపించింది. ఈ మేరకు ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందని.. కొన్నిరోజుల్లో ఈ వరద 8 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దీంతో నాలుగేళ్ల తర్వాత పట్టిసీమ నుంచి నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
అంబటి రాంబాబు ఒంటెద్గు పోకడపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గంలో అంబటి అనుచరుల పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు.
గోదావరి కృష్ణా, పెన్నా డెల్టాల్లో ఎక్కడైనా ఏ కాలువైనా బాగు చేశారా?. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో జరిగిన దోపిడీపై మేం విచారించాలా బుద్ధిలేని రాంబాబు?...
పవన్ కళ్యాణ్కి యాత్రలు చేయడం అలవాటు. వారాహి అనే అమ్మవారిని వాహనంగా పెట్టుకోవడం సరికాదు. పవన్ కళ్యాణ్ వరాహి యాత్ర కాదు.. వారాహి యాత్ర చేస్తున్నాడన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గతంలో కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు.. ఇప్పుడు దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు. చెప్పుతీసుకొని కొడతా అని బూతులు మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడతారంట. పవన్ కళ్యాణ్ అంటే గాలి కళ్యాణ్.
టీడీపీలో చేరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇక నేడు మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు ఆయనకు షాక్ ఇచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు.
విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబుకు జనసేనను వపన్ అమ్మాడా? అని ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసే అధికారంలోకి వస్తారా..? అని ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేనానిపై ధ్వజమెత్తారు. ‘‘పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారాహి అంటే అమ్మ వారి పేరు. అమ్మవారి పేరు పెట్టుకుని వారాహి పైకి ఎక్కి మాట్లాడటం సరికాదు. పవన్ చేసే ప్రతి పనికి ఒక కథ ఉంది.
మంత్రి అంబటి రాంబాబుపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో సీనియర్గా కనబడటం కోసం అంబటి తలకు రంగు కూడా వేయడం లేదన్నారు. ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్న అంబటి.. జనసేన
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్కు హిరోగా మంచి ఇమేజ్ ఉందన్నారు. సినిమాల్లో హీరోగా ఉండి రాజకీయాల్లో హీరో అవుతారని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.