Home » Andhra Pradesh Politics
పరిపాలనా రాజధానిపై జగన్నాటకం ఉత్తరాంధ్ర ప్రజల చెవిలో వైసీపీ పూలు ‘అమరావతి’ని నాశనం చేసి మూడుముక్కలాట
అడ్డగోలు అబద్ధాలు, లేనిపోని గొప్పలు, అసత్యాలతో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశారు.ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే లక్ష్యంగా రూపకల్పన చేశారు. ఐదేళ్ల క్రితం వైసీపీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక పలు కీలక హామీలను విస్మరించారు.
మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర(Andhra Pradesh) భవితవ్యం నిర్దేశితం అవనుంది. మరో ఐదేళ్ల పాలన ఎవరి చేతిలో అనేది మే 13న డిసైడ్ కానుంది. దీనిని డిసైడ్ చేసేది రాష్ట్ర ఓటర్లే. అందుకే రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక్కసారి ఆలోచించండంటూ తెలుగుదేశం పార్టీ(TDP) కీలక ప్రకటన విడుదల చేసింది.
పోలింగ్కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ప్రచార పర్వంలో టీడీపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ అయిన నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తూ ప్రచారం చేస్తున్నారు.
మాట తప్పను.. మడమ తిప్పనంటారు.. కానీ చేసేదంతా రివర్స్ ఉంటుంది. అనునిత్యం మాట తప్పడం.. మడమ తిప్పడమే పనిగా ఉంటారు. మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ఊదరగొడతారు.. కానీ, అదే మేనిఫెస్టోలోని హామీలను 85 శాతం అమలు చేయకుండా పవిత్ర గ్రంధాలకు అపచారం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila).. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు(YS Jagan) సంచలన లేఖ రాశారు. ఇదీ నీ పాలన అంటూ జగన్ పాలనా తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో(Andhra Pradesh) బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అత్యంత దారుణంగా ..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీని(YSRCP) అసంతృప్త జ్వాలలు వెంటాడుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వైసీపీ అభ్యర్థి శ్రీ రంగనాథ రాజుకి చేదు అనుభవం మిగిలింది. పెనుగొండ మండలం సిద్దాంతం, నక్కవారిపాలెంలో రంగనాథ రాజుకి వ్యతిరేకంగా వైసీపీ అసమ్మతి వర్గం శుక్రవారం లేఖ రాసింది.
ఓసారి ఎమ్మెల్యే అయితేనే.. ఖరీదైన కార్లు, చుట్టూ గన్మెన్, వందిమాగధులు.. హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది.. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా చాలా సాధారణ జీవితం గడిపేవారు. రైలులో ప్రయాణికులతో కలసి థర్డ్ క్లాస్లో ప్రయాణించేవారు.
రుషికొండలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్స్పా... ‘బే పార్క్’! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లీజుకు తీసుకున్న 37 ఎకరాల్లో ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. అది 33 ఏళ్ల లీజు ఒప్పందం. 1998లో భూమిని ఇవ్వగా, కష్టపడి కేంద్రం నుంచి అనుమతులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకువచ్చి నిర్మాణాలు చేపట్టి...11 ఏళ్ల కిందట సేవలు ప్రారంభించింది. ‘బే పార్క్’ 28 ఎకరాలు కొండపై ఉండగా, దానికి ఎదురుగా తీరాన్ని ఆనుకొని మరో 9 ఎకరాలు ఉంది.
Gudivada Politics: విదర్భపురిగా.. అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధికెక్కిన ఘన చరిత్ర గుడివాడది. ఒకప్పుడు కృష్ణా జిల్లా(Krishna District) రాజకీయం అంతా గుడివాడ(Gudivada) చుట్టూనే తిరిగేదంటారు. వర్తక, వాణిజ్యాలతోపాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు ఈ గడ్డ. టీడీపీ(TDP) ఆవిర్భావం నుంచి ఏడుసార్లు నెగ్గి అభివృద్ధికి బాటలు వేసి గుడివాడ పేరును..