Home » AP Police
Kakani Skipping Police Inquiry: పోలీసుల విచారణకు సహకరించకుండా హైడ్రామాకు తెరలేపారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మూడవ సారి కూడా పోలీసుల విచారణకు మాజీ మంత్రి గైర్హాజరయ్యారు.
AP Police Search For Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. పక్కా సమాచారంతో హైదరాబాద్కు వచ్చినప్పటికీ పోలీసులకు నిరాశే ఎదురైంది.
సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టుల కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్రెడ్డి, అర్జున్రెడ్డిల ముందస్తు బెయిల్పై హైకోర్టు వాదనలు పూర్తి చేసింది. న్యాయమూర్తి ఎన్.విజయ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు
అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు చిన్నారి దివ్య (7) హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది. బీరు సీసాతో గొంతు కోసి హత్య చేసిన గుణశేఖర్కి ఈ శిక్ష కిరాతకులకు గుణపాఠంగా నిలవనుంది
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. విజయవాడ ఏజేఎఫ్సీఎం కోర్టు రిమాండ్ పొడిగించింది.
దండకారణ్యంలో జరుగుతున్న ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకణి గోవర్దన్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు ఆదివారం నాడు వెళ్లారు. అయితే ఇంట్లో కాకణి లేకపోయే సరికి అతని కోసం అన్వేషణ చేస్తున్నారు.
పిఠాపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పిఠాపురంలో అసలు ఏం జరుగుతోంది. ఇన్ని సం ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఉదాశీనం గా ఎందుకు ఉంటున్నారు. కఠినంగా వ్యవహరించకపోవడానికి కారణాలు ఏమిటి... అంటూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సీరియస్ అయ్యారు. పిఠాపురంలోని పోలీసు స్టేషన్లల్లో సెటిల్మెంట్లు జరుగుతుండడం, ప్రైవేటు వ్యక్తుల హవా పెరిగిపోవడం, పలు కేసుల్లో ఉన్న అను మానితుడైన వ్యక్తిని రూరల్ ఎస్ఐ ఏకంగా 2 నెలలుగా తన జీ
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 29(ఆంధ్ర జ్యోతి): పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమా నాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు వద్ద ఈ నెల 24వ తేదీ రాత్రి 11:42 గంటలకు ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. 24న ఉదయం హైదరాబాద్ నుంచి బుల్లెట్పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల కొంతమూరు రహదారిలో మర ణించే వరకు ప్రతి మూమెంట్ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. తూర్పు
Pastor Praveen death investigation: పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ నెల 25వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఏపీలోని రాజమండ్రి సమీపంలో మృతిచెందారు. ఈ విషయం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఈ కేసును పోలీసులు సీరియస్గా విచారణ చేపట్టారు.