Home » Bengaluru News
ఇంట్లో నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన భార్యాభర్తల పంచాయతీలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా ఓ భర్త తన భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఏకంగా పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన కర్ణాటక రాష్ట్రం బీదర్ సమీపంలో జరిగింది. అయితే ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బీజేపీ నేతలపై మంత్రి ప్రియాంకఖర్గే విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడేందుకు ఇదేం ఆర్ఎస్ఎస్ ఆఫీసు కాదు.. అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
అత్తమామలపై చేయి చేసుకున్న డాక్టర్ కోడలి వీడియో నెట్టింట వైరల్గా మారింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళ డాక్టర్పై కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి, బీజేపీ నాయకులు బి. శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు రాజుల కాలం నాటి హరెమనె స్థలం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడంం సరి కాదని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్నపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్కు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పుడు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది. ఇందుకు సంభంధించిన వివరాలిలా ఉన్నాయి.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో గూళ్యం గ్రామంలో జరిగే గాదిలింగేశ్వర జోడు రథోత్సవ వేడుకలకు పాదయాత్రగా వెళ్తున్న ఇద్దరు యువకులు మృత్యు ఒడిలోకి చేరారు.
సాధారణంగా పోలీసులకు తుపాకీ కాల్చడంలో శిక్షణ ఇచ్చే సమయంలో ఫైరింగ్ ప్రాంతంలో చుట్టు ప్రక్కల కొన్ని మీటర్ల పరిధిలో నిషేదిత ప్రాంతంగా పరిగణిస్తారు. పోలీసులకు శిక్షణ సమయంలో అటువైపు మనుషులు గాని, పశువులు గాని వెళ్ళకుండా జాగ్రత పడుతారు.
తన వెకిలి చేష్టలతో బస్సు ప్రయాణాన్ని అడ్డుకున్న యువకుడు కటకటాలపాలయ్యాడు. కురుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బైలూరు గ్రామానికి చెందిన ప్రకాష్ అనే యువకుడిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏవియస్ ఇన్ప్లూఎంజా (బర్డ్ప్లూ) అనేది పక్షుల్లో వైరస్ వల్లకలిగే వ్యాధి అని, ఇది అంటు వ్యాధి కాదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రశాంత్కుమార్ మిశ్రా(Collector Prashant Kumar Mishra) అన్నారు.