Home » Chandrababu Naidu
పండు వెన్నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు
రాష్ట్రంలోని పండ్ల ఉత్పత్తులకు నాణ్యత, అదనపు విలువ జోడించేందుకు ఉద్యానశాఖ నెలల ప్రణాళిక తయారు చేసింది. జిల్లాల వారీగా పంటలపై సదస్సులు, సాంకేతిక ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది
Good News To Farmers: ఒక్కో చెట్టుకు 1000 రూపాయల చొప్పున 1330 రైతులకు ఏకంగా 2.3 కోట్ల రూపాయలు సాయం చేసింది. కోనసీమలో 850 హెక్టార్లలో 23 వేలకు పైగా కొబ్బరి చెట్లకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. తాజాగా వారి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి.
ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం సమయంలో దరఖాస్తుదారుకు స్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు
పీ4 కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రత్యేక సొసైటీ ఏర్పాటైంది. 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఆగస్టు 15 వరకు లక్ష్యం నిర్దేశించు
అరకు వేదికగా 21,850 మంది మహా సూర్యవందనంలో పాల్గొని రికార్డు సాధించిన గిరిజన విద్యార్థుల్ని, కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. కడపకి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణీని మంత్రి నారా లోకేశ్ అభినందించారు
రాష్ట్రంలో లారస్ ల్యాబ్స్ సంస్థ అనకాపల్లిలో రూ. 5వేల కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పరిశ్రమను నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా 7,500 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు