Home » Chandrababu Naidu
ఈ ఎన్నికల్లో వైసీపీపై(YCP) ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో(Kurupam) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..
తనని జైల్లో పెట్టినప్పుడు చంపేందుకు కుట్రలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు.
ఓ కేసులో అరెస్ట్ అరెస్టయ్యి, జైల్లో అడుగుపెట్టినప్పుడు మీకేం అనిపించిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బిగ్ డిబేట్లో బాగంగా సంధించిన ప్రశ్నకు...
ABN Big Debate with CBN: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్డిబేట్లో(ABN Big Debate) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ డిబేట్లో ఆయన అనేక కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల గురించి వివరించారు.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు గాను 47 ఏళ్ల వరకు వయసు పరిమితి విధిస్తే, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తున్నారని..
తాను సీఎం అయిన తర్వాత రెవెన్యూ జనరేషన్, వెల్త్ క్రియేషన్కు అవసరమయ్యే ప్లాన్స్ అమలు చేస్తే.. ఎన్నికల హామీలను అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి...
ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఒక వింత అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలాగే.. సాక్షి చానల్ మొత్తం ఫేక్ అని, అందులో ప్రసారమయ్యే వార్తలు..
అనంతపురంలోని(Anantapur) ధర్మవరంలో(Dharmavaram) బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. మీటింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో(Chandrababu Naidu) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళి.. ప్రజల నాడి.. తాజా రాజకీయ పరిస్థితులపై ..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చివరి అస్త్రాలు ఏమున్నాయా అని బయటికి తీసే పనిలో అధికార, ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ఉద్యోగులు కదం తొక్కుతున్నారు.