Home » GoldSilver Prices Today
దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధర రెండ్రోజులుగా స్థిరంగా కొనసాగుతూ పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగిస్తోంది.
పండుగ పూట.. పసిడి ప్రియులకు అసలైన పండగలాంటి వార్త చెప్పారు. రానున్న కాలంలో బంగారం ధర భారీగా దిగి రానుందని.. పది గ్రాముల పసిడి రేటు ఏకంగా 55 వేల రూపాయలకు దిగి రానుందని సమాచారం.
కొన్ని నెలలుగా బంగారం ధర పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం పసిడి ధర స్వల్ప ఊరటనిచ్చింది. మరింత పెరగకుండా స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతోంది.
దేశంలో బంగారం, వెండి ధరలు పైపైకి చేరుతున్నాయి. ఇదే సమయంలో వెండి రాబడులు బంగారం కంటే మించి పోవడం విశేషం. అయితే ఏ మేరకు పెరిగాయి. ఎంత లాభపడ్డాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. కొన్ని రోజులు ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధర, మరికొన్ని రోజులు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. రెండ్రోజులుగా ధర వరసగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గోల్డ్ ధరలో మార్పులు వస్తుంటాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం పసిడి రేటు కాస్త తగ్గి ఊరటనిచ్చినప్పటికీ మళ్లీ నేడు పుంజుకుంది. దీంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అంటూ పసిడి ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా పడిపోయింది. కొన్ని రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న రేటు మంగళవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొండెక్కిన గోల్డ్ రేట్లలో నేడు ఎలాంటి మార్పు లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,713 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,050 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.80,823 ఉండగా.. నేడు రూ.80,832కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.88,170 కాగా.. నేడు రూ.88,180 వద్ద కొనసాగుతోంది.