Home » Gujarat Titans
GT: గుజరాత్ టైటాన్స్ ప్రధాన పేసర్ కగిసో రబాడ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని అసలు క్రికెట్ అంటారా అంటూ ఐపీఎల్పై అతడు గరంగరం అయ్యాడు. రబాడ ఇంకా ఏమన్నాడంటే..
Indian Premier League: ఐపీఎల్ నయా ఎడిషన్ను విజయంతో ఆరంభించింది పంజాబ్ కింగ్స్. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అయ్యర్ సేన.. స్టార్లతో పాటు కుర్రాళ్లు కూడా రాణించడంతో గుజరాత్ టైటాన్స్ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
Shashank Singh: కెప్టెన్సీ ఇన్నింగ్స్తో ఫస్ట్ మ్యాచ్లోనే పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్. అయితే తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. దీనిపై విధ్వంసక బ్యాటర్ శశాంక్ సింగ్ స్పందించాడు.
GT vs PBKS IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరా హోరీ సాగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించి ఓవర్ టు ఓవర్ అప్డేట్స్ మీకోసం..
IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్కు ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. లీగ్లోని క్రేజీ టీమ్స్లో ఒకటైన గుజరాత్ టైటాన్స్ ఓనర్స్ మార్పు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
Cricket News: భారత జట్టు స్టార్ బ్యాటర్ ఓ భారీ స్కామ్లో చిక్కుకున్నాడు. ఏకంగా రూ.450 కోట్ల కుంభకోణంలో అతడు ఇరుక్కున్నాడు. దీంతో అతడికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.
అంతర్జాతీయ క్రికెట్కు మరో కీలక ఆటగాడు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు మంగళవారం తన రిటైర్మెంట్ ప్రకటన విడుదల చేశాడు.
తన భార్య నటాషా స్టాంకోవిచ్కు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన..
ఐపీఎల్-2024లో భాగంగా.. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా..
ఐపీఎల్(IPL) మ్యాచుల సందర్భంగా ప్రతిసారి ఏదో ఒక సంఘటన చోటుచేసుకోవడం, వీడియోలు వైరల్ అయిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న గుజరాత్ టైటాన్స్(GT), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య జరిగిన 59వ మ్యాచ్లో కూడా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భాగంగా చెన్నై తరుఫున ధోని(MS Dhoni) బ్యాటింగ్ చేస్తుండగానే ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వేగంగా మైదానంలోకి ప్రవేశించాడు.