Home » India Vs England
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్-2024తో పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన ఈ చాంపియన్ ప్లేయర్ వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే త్వరలో ఈ రెండు ఫార్మాట్లకూ అతడు గుడ్బై చెప్పడం ఖాయమని వినిపిస్తోంది.
టీమిండియాకు మూలస్తంభం లాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్లో ఫస్ట్ టైమ్ తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. దశాబ్ద కాలం నుంచి టీమ్ మొత్తం వీళ్ల భుజస్కంధాల మీదే నడుస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరికీ జట్టులో చోటే కష్టంగా మారింది. త్వరలో జరిగే ఇంగ్లండ్ సిరీస్తో వీరి భవితవ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
టీ20 వరల్డ్కప్ ప్రారంభమైనప్పటి నుంచి నిరాశపరుస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ.. సెమీ ఫైనల్ పోరులో మాత్రం దుమ్ముదులిపేస్తాడని అందరూ భావించారు. ఇంగ్లండ్ బౌలర్లపై దండయాత్ర చేసి...
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన బ్యాట్కు పని చెప్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. క్రీజులో కుదురుకున్నాడంటే చాలు.. ఇక పరుగుల విధ్వంసమే. మైదానంలో ఫోర్లు, సిక్సులతో బౌండరీల..
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు మరో గండం గట్టెక్కింది. సెమీ ఫైనల్స్లో ఇంగ్లండ్పై ఘనవిజయం సాధించి ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. దీంతో భారత క్రీడాభిమానుల సంబరాలు అంబరాన్ని...
టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup 2024) రెండో సెమీఫైనల్లో భారత జట్టు(team india) గ్రాండ్ విక్టరీ సాధించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లండ్పై(England) 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన భారత్ ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ పోరు ప్రారంభమైంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న...
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ ఇద్దరు క్రీజులో కుదురుకుంటే, ఏ రేంజ్లో విజృంభిస్తారో అందరికీ తెలుసు. మొదట్లో కాస్త తమ ఇన్నింగ్స్ ప్రారంభించినా.. ఆ తర్వాత పరిస్థితుల్ని అనుగుణంగా..
నేడు గురువారం (జూన్ 27, 2024) టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది.
టీ20 వరల్డ్కప్లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రని కొనసాగించిన భారత జట్టు.. టైటిల్ని సొంతం చేసుకోవడానికి మరో రెండు అడుగుల దూరంలోనే ఉంది. అందునా..