Home » KA Paul
పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హత్యగా చిత్రీకరించాలంటూ కేసును సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్ పిల్ వేశారు.
AP Budget Reactions: ఏపీ బడ్జెట్పై అధికార, విపక్ష నేతలు పలు రకాలుగా స్పందించారు. బడ్జెట్ అద్బుతం అని అధికార పక్షం నేతలు చెబుతుండగా.. బడ్జెట్లో అంతా అరకొరకే నిధులు కేటాయించారని.. హామీలు పూర్తిగా విస్మరించారని విపక్ష నేతలు వ్యాఖ్యలు చేశారు.
KA Paul Sensational Comments On AP Deputy CM Pawan : పవన్ కళ్యాణ్పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి ఓటు బ్యాంకు లేదని తీవ్రంగా విమర్శించారు.
ఒకప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న వారు స్వేచ్ఛగా ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ను మాత్రం ప్రభుత్వం అరెస్టు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
మోదీ, అమిత్ షా దేశాన్ని అదానీ, అంబానికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కే ఏ పాల్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించడానికి తాను పోరాడుతున్నానని తెలిపారు.
బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి తీసుకురావాలని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంచినట్టు తేలిన అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని, ఎన్నికల అవకతవకలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానం రూపొందించాలని కేఏ పాల్ కోర్టుకు తాన వాదన వినిపించారు.
Andhrapradesh: సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్కు నిరాశే ఎదురైంది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీంలో పాల్ పిటిషన్ వేయగా.. ఈరోజు (శుక్రవారం) విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్కు సంబంధించి కేఏపాల్కు సుప్రీంలో చుక్కుదురైంది.
తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సుప్రీంకోర్టులో కేఏ పాల్ వేసిన పిటిషన్ను నేడు విచారించనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టనుంది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు విషయాలపై చర్చించింది. తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.