Home » Kukatpally
హైదరాబాద్(Hyderabad) అభివృద్ధి అంటే కేసీఆర్ ఘనత కాదు.. 2020 విజన్ ఉన్న
కూకట్పల్లి బాలాజీనగర్ తపస్య కాలేజీ(Balajinagar Tapasya College)లో విద్యార్థుల వీరంగం సృష్టించారు. నిన్న రోడ్డుపై విద్యార్థులు రౌడీల్లా రెచ్చిపోయారు.
దాగుడు మూతల ఆట బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన సూరారం రాజీవ్గృహకల్పలో జరిగింది. సీఐ వెంకటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కనిగిరికి చెందిన కనకరత్నం మరియమ్మ దంపతులు ఆరు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు.
నగరంలో దారుణం జరిగింది. యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. తనను ప్రేమించటం లేదని లీలా నాగజ్యోతి అనే యువతిపై రాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.
ప్రగతినగర్ (Pragatinagar)లో కారు భీభత్సం(Car terror) సృష్టించింది. యువకులు మద్యం తాగి వీరంగం సృష్టించారు.
ఈ ఫొటో హైదరాబాద్ మెట్రో రైలులోనిది. రైలు వేగానికి కోచ్లో తలుపు వద్ద క్లిప్ ఊడిపోయి ప్రమాదకరంగా తయారైంది. రెండు రేకులకు అదిమి పట్టి ఉండే క్లిప్ ఊడిపోయి రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఎండలతో పాటు నగరంలో కూరగాయల ధరలూ భగ్గుమంటున్నాయి. రైతు బజార్లతో పాటు హోల్సేల్ మార్కెట్లలో రేట్లు అమాంతంగా పెరగడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.
కూకట్పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్పల్లి ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్కు చెందిన బస్సులను పార్కింగ్ చేస్తూ ఉంటారు.
కూకట్పల్లి (Kukatpally)లో ఇద్దరు కానిస్టేబుళ్లపై దుండగులు తల్వార్తో దాడి చేశారు. మాదాపూర్ (Madapur) ఎస్ఓటీ కానిస్టేబుళ్లు రాజు, వినయ్పై దాడి చేశారు.