Home » Manchu mohanbabu
కూర్చుని మాట్లాడుకుందామంటే.. దురుసుగా రిప్లైలు పెట్టారని హీరో మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి.. ప్రతి అంశాన్ని వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆగలేనన్నారు. ప్రతి విషయాన్ని వివరాస్తాని ఆయన పేర్కొన్నారు.
Manchu Manoj Row: మంచు వారి ఇంట జరుగుతున్న రచ్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గడిచిన మూడు రోజులగా ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్ప.. ఏ కోశానా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు.
సినీ నటుడు మంచు మోహన్బాబు కుటుంబంలో రచ్చకెక్కిన ఇంటి గొడవలు మరింత ముదిరి తారస్థాయికి చేరాయి.
మంచు ఫ్యామిలీ విభేదాలు పీక్ స్టేజీకి చేరాయి. కవర్ చేసే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చిందులేశారు. ఇద్దరు రిపోర్టర్లపై దాడికి తెగబడ్డారు. మీడియాపై మోహన్ బాబు దాడిని జర్నలిస్టులు, మేధావులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఖండించారు.
మనోజ్ ను జల్ పల్లి ఫామ్ హౌస్ లోకి రానీయకుండా వాచ్ మెన్ గేటు మూసివేశారు. ఆ క్రమంలో మనోజ్ పై బౌన్సర్లు దాడి చేశారు. మోహన్ బాబు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఇన్సిడెంట్ కవర్ చేసే మీడియా ప్రతినిధులపై దాడి చేశారు.
జల్లిపల్లిలోని ప్రముఖ సినీనటుడు మోహన్బాబు ఫామ్ హౌస్ వద్ద హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మంచు మనోజ్, విష్ణు రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. మనోజ్ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని మోహన్బాబు విశ్వవిద్యాలయం వద్ద వీడియో కవరేజ్కు వెళ్లిన ఇద్దరు మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.
మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఓవైపు మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరోవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయి నుంచి మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోందనేదానిపై స్పెషల్ డిస్కషన్..
జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి ఇవాళ(సోమవారం) పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తెప్పించారు. మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలకు సెక్యూరిటీ అనుమతించ లేదు. దుబాయ్ నుంచి మంచు విష్ణు వచ్చారు.
Mohanbabu vs Manoj: సినీ నటుడు, మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. మోహన్ బాబుతో జరిగిన ఘర్షణలో గాయాలవడంతో అతను ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.