Home » Manipur
2015, ఆగస్ట్లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా రేఖా శర్మ నియమితులయ్యారు. అనంతరం 2017, సెప్టెంబర్ 29న కమిషన్ చైర్ పర్సన్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్గా నియమితులయ్యారు. నాటి నుంచి మంగళవారం వరకు ఆమె.. ఈ చైర్ పర్సన్ పదవిలో కొనసాగారు.
మణిపూర్లోని జిరిబమ్లో భద్రత దళాల కాన్వాయిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. మణిపూర్లో జాతుల మధ్య సంఘర్ణణకు ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విజ్జప్తి చేశారు.
మణిపూర్లో జిరిబం జిల్లాలోని మాంగ్బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.
మణిపూర్ లో మళ్లీ సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాను ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జిరిబామ్ జిల్లా మాంగ్బుగ్, సెయిజాంగ్ గ్రామాల్లో సాయుధ దుండగులకు, రాష్ట్ర-కేంద్ర పోలీసు బలగాలకు మధ్య ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
మణిపూర్లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్, ఇండియా కూటమి తరఫున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో మణిపూర్ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు.
మణిపుర్లో(Manipur Riots) గతేడాది జరిగిన హింసలో బాధితులను పరామర్శించడానికి ప్రధాని మోదీకి(PM Modi) సమయం ఉండట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్(Jairam Ramesh) విమర్శించారు. ఒక్కసారీ మణిపుర్కి రాని మోదీ.. విదేశీ పర్యటనకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆపదల్లో ప్రాణం కాపాడిన వారిని దేవుడిలా వచ్చి కాపాడావంటూ కృతజ్ఞతలు చెప్పుకోవడం సహజం. ప్రకృతి ప్రకోపంతో వరద నీటిలో చిక్కుకున్న ఓ మణిపూర్ యువకుడు తనను లైఫ్ బోట్తో కాపాడిన అసోం రైఫిల్స్ సిబ్బందికి వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలియజేయాడు. సంప్రదాయ గీతాన్ని వారికి వినిపించి ఉత్సాహపరిచాడు.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్, గుజరాత్లోని టీఆర్పీ గేమ్ జోన్ ఫైర్, మోర్బీ వంతెన కుప్పకూలిన ఘటనల్లో బాధితులను శుక్ర, శనివారాల్లో పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తాజాగా మణిపూర్లో పర్యటించనున్నారు. జూలై 8న ఆయన మణిపూర్లో పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రం దృష్టి సారించింది. ఆ క్రమంతో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్బంగా చర్చించారు.