Home » Merugu Nagarjuna
అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
మంత్రి మేరుగ నాగార్జున (Merugu Nagarjuna)కు టీడీపీ (TDP) సీనియర్ నేత నక్కా ఆనందబాబు (Nakka Anand Babu) సవాల్ విసిరారు.
విశాఖ: ఏపీ (AP)లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారో తమకు తెలుసునని మంత్రి మెరుగు నాగార్జున కామెంట్స్ చేశారు.
పేదలు ఇళ్లు తాకట్టు పెట్టుకుని పిల్లలను విదేశాల్లో చదివించుకునే పరిస్థితి గతంలో ఉండేదని, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో పేదల పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
బహిరంగ సభలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నరమేధం సృష్టిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున విమర్శలు గుప్పించారు.
ఎన్నికలు (Elections) ఎప్పుడొచ్చినా వైసీపీ (ycp) సిద్ధంగా ఉంటుందని మంత్రి మేరుగు నాగార్జున (Merugu Nagarjuna) వ్యాఖ్యానించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘కందుకూరు
చంద్రబాబు (Chandrababu) పర్యటనలు ప్రజలను చంపడానికే అన్నట్లు ఉంది అని మంత్రి
‘ట్యాబ్ల(tabs)లో అందించే కంటెంట్ బైజూస్ సంస్థ (Byjus company) ఉచితంగా ఇస్తుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆశీస్సులతోనే 2009లో వేమూరు శాసనసభకు పోటీచేసినట్లు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.
చంద్రబాబు, లోకేష్పై మంత్రి మెరుగు నాగార్జున(Minister Merugu Nagarjuna) విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సానుభూతి బెడిసికొట్టినట్లు కనిపిస్తోందన్నారు. అందుకే వికేంద్రీకరణ గురించి ప్రజలు అడుగుతుంటే దిగజారి మాట్లాడడమే కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు.