Home » Nagababu
మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ద్వారా నిరూపితమయ్యే వరకు ఏ వ్యక్తీ నేరానికి పాల్పడినట్టు పరిగణించలేమంటూ ఆయన పోస్ట్ పెట్టారు. యూకేకి చెందిన ప్రఖ్యాత మాజీ జడ్జి, రాజకీయ నాయకుడు సర్ విలియం గారో చెప్పిన మాటలను ట్వీట్ చేశారు.
‘‘వర్షాలు పడి తూములు తెగిపోయి.. చెరువులు నాలాలు ఉప్పొంగి అపార్ట్మెంట్లలోకి నీళ్లు రావడం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా ఎంతలా సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఎవరికి సంబంధించిన అక్రమ నిర్మాణాలనైనా వదలడం లేదు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. పంపిణీ దాదాపు పూర్తి కావొచ్చింది. పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
Andhrapradesh: కార్యకర్తలకు భద్రత, భరోసా కల్పించే క్రియాశీలక సభ్యత్వంలో అందరూ భాగస్వామ్యం కావాలని జనసేన నేత నాగబాబు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసులో నుంచి పుట్టిన గొప్ప ఆలోచన ‘‘కార్యకర్తలకు బీమా’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవల వేరు వేరు ప్రమాదాల్లో మృతి....
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వంపై శవరాజకీయాలు మొదలుపెట్టిన వైఎస్సార్సీపీపై జనసేన కీలక నేత నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యిందని, అప్పుడే వైసీపీ వాళ్లు మొరగడం ప్రారంభించారని మండిపడ్డారు.
Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత కొణిదల నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు. జగన్ శవ రాజకీయాలు మానుకో అని హితవుపలికారు. రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు.
పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్గా తీసుకున్నారు..
Andhra Pradesh Election Results: పవన్ కల్యాణ్పై నమ్మకంతోనే ప్రజలకు ఆయనకు బ్రహ్మరథం పట్టారని జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అన్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. రాష్ట్ర అభివృద్ధిలో కూడా పవన్ బాధ్యత తీసుకుంటారని అన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు నాగబాబు. ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly Election Results) ఎన్నికల ఫలితాలపై జనసేన నేత నాగబాబు(Nagababu) స్పందించారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీ అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిలబడిన 21స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలవడం అనేది పవన్ కల్యాణ్పై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు.