Home » Nandamuri Balakrishna
జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ (CM Jagan) నయవంచనకు గురిచేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. విశాఖ కంచరపాలెంలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్.. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గణబాబు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి. విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆదివారం రాప్తాడులో వైసీపీ (YSRCP) నిర్వహించిన ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి (Andhrajyothy) ఫొటో గ్రాఫర్పై ఆ పార్టీ మూకలు చేసిన హేయమైన దాడి ఘటనను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రంగాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను తప్పుపడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు స్పందించగా తాజాగా టీడీపీ (TDP) కీలక నేత, ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా రియాక్ట్ అయ్యారు.
విజయనగరంలో నిర్వహించిన నవశకం బహిరంగసభలో భాగంగా.. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్కు ఓ పిలుపు ఇచ్చారు. ‘‘తమ్ముడు పవన్ కళ్యాణ్.. ఇక తెగిద్దాం’’ అంటూ
హైదరాబాద్ గచ్చిబౌలిలో టీడీపీ నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ కావడంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాపై మంత్రి కారుమూరు నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంతో జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ టీడీపీ నేతలతో హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఎన్టీఆర్ భవన్లో అత్యవసర భేటీ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ కాగానే ఆ పార్టీ నేతలకు పిచ్చ పట్టిందని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ.. బాలకృష్ణ ఎందుకు ఈ రోజు సభ నుంచి పారిపోయారని ప్రశ్నించారు. చర్చకు ఎందుకు ముందుకు రాలేదని అన్నారు.
అసెంబ్లీలో విజిల్స్ వేయడం కాలేజి స్టూడెంట్లు అమ్మాయిలకు విజిల్స్ వేసినట్టు ఉందని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి అన్నారు. అసలు బాలకృష్ణను అసెంబ్లీ లోపలికి రానివ్వొద్దని.. ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ ఉందన్నారు.