Home » Narendra Modi
ప్రధాని పర్యటన వివరాలను బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ తెలియజేస్తూ, ప్రధాని సభలో భాగల్పూర్, ముంగెర్, బెగుసరాయ్ సహా 13 జిల్లాలకు చెందిన ప్రజలు, సీనియర్ ఎన్డీయే నేతలు పాల్గొంటారని చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని భారత్ చేరుకున్నాక ఢిల్లీ సీఎం ఎవరనేదానిపై స్పష్టత రానుందని సమాచారం. బుధవారం ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకుంటారట.
Nita Ambani Harward : హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో జరిగిన ర్యాపిడ్ ఫైర్లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఏ మాత్రం తడుముకోకుండా చమత్కారం జోడించి ఆమె ఇచ్చిన సమాధానం విని సమావేశానికి హాజరైన వీక్షకులు వారెవ్వా అంటూ హ్యాట్సాఫ్ చెప్పారు. ఇంతకీ ఆమె ఏమని సమాధానం చెప్పారంటే..
వట్టి మాటలు చెప్పడం కాదు.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలంటే స్పష్టమైన విజన్ భారత్కు అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా భారతదేశం ఆర్థిక, సాంకేతిక, భద్రతా రంగాలలో ఉన్న అవకాశాలపై కీలక నేతలతో చర్చించారు.
ప్రభుత్వ అతిథిగా అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ట్రంప్ సర్కార్ బ్లెయిర్ హౌస్లో విడిది ఏర్పాటు చేసింది. 200 ఏళ్ల నాటి ఈ గెస్ట్ హౌస్ విశిష్ఠతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
సీమాంతర ఉగ్రవాదానికి పాక్ స్థావరం కాకూడదంటూ మోదీ ట్రంప్ సంయుక్త ప్రకటన చేయడం దాయాది దేశానికి షాకిచ్చింది. ఉగ్రవాదం కట్టడిలో తమ త్యాగాలను గుర్తించలేదంటూ పాక్ విదేశాంగ శాఖ మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అక్రమ వలసదారుల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మోదీ ట్రంప్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
PM Modi US Visit: ప్రస్తుతం ప్రధాని మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో సమావేశం కానున్నారు. వాణిజ్యం నుంచి వీసా వరకు అనేక అంశాలపై ఇద్దరు నాయకుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోదీ చేస్తున్న ఈ పర్యటన భారత్-అమెరికాల భవిష్యత్తు దిశను నిర్ణయించబోతోంది.