Home » Parliament Budget Session
పార్లమెంట్ బడ్జెట్-2023 సెషన్లో భాగంగా లోక్సభలో మంగళవారం రాహుల్ గాంధీ కేంద్రంగా చోటుచేసుకున్న ఓ పరిణామం ఆసక్తిని కలిగించింది. చట్టసభ్యులతోపాటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ పరిణామం వివరాలపై లుక్కేద్దాం...
అదానీ (Adani) వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని మరోసారి పార్లమెంటు (Parliament) ఉభయ సభల్లో శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) వాయిదా తీర్మానాలు ఇచ్చారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నేటి (బుధవారం) ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను
కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి. వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపును ఇచ్చింది..
ప్రభుత్వం ఒక ఏడాది కాలానికి చేయనున్న/చేయాల్సిన జమ, వ్యయాల సమాహారాన్నే 'బడ్జెట్'గా (Budget) పిలవడం జరుగుతుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) 2023-24 కేంద్ర బడ్జెట్ను బుధవారం పార్లమెంటుకు సమర్పించబోతున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ 2023ను (Budget2023) మరికొద్ది సేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
ఇది ఎన్నికల సంవత్సరం! రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి! ముందస్తు వస్తే.. గిస్తే లోక్సభకూ ఎన్నికలు ఉండొచ్చు! దీనికితోడు, తెలంగాణపై బీజేపీ కన్నేసింది..
దశాబ్దాలుగా సిద్దిపేట జిల్లా ప్రజలను ఊరిస్తున్న రైలు ప్రయాణ భాగ్యం ప్రతి యేటా అందని ద్రాక్షగానే మారుతున్నది.