Share News

నందీశ్వరుడికి అభిషేకం

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:12 AM

మహానంది క్షేత్రంలో గురువారం సాయంత్రం రాతి నందీశ్వరుడి ప్రదోషకాల పూజలు, అభిషేకాలను ఆలయ వేదపండితులు నిర్వహించారు.

 నందీశ్వరుడికి అభిషేకం
అభిషేకం నిర్వహిస్తున్న వేదపండితులు

మహానంది, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో గురువారం సాయంత్రం రాతి నందీశ్వరుడి ప్రదోషకాల పూజలు, అభిషేకాలను ఆలయ వేదపండితులు నిర్వహించారు. బహుళ త్రయో దశి మహా ప్రదోషం పురష్కరించుకొని ప్రధాన ఆలయంలోని నందీశ్వరు డికి విశేష పూజలు, వివిధ ధ్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిం చారు. టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 01:12 AM