Home » Rahul Gandhi
దేశంలో కులగణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఇందువల్ల ప్రతి కులంలో ఎంతమంది జనాభా ఉన్నారనేది తెలియడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై వారికి ఏమేరకు నియంత్రణ ఉందనేది తెలుస్తుందని అన్నారు.
రాహుల్గాంధీ ఇంటి ముందు.. హరీశ్ రావు ధర్నాకు దిగితే.. అదే రోజున కేసీఆర్ ఇంటి ముందు తాను దీక్షకు దిగుతానంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రకటించారు.
ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు.
క్రిమినల్ పరువు నష్టం దావా విషయమై ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని పుణె మేజిస్ట్రేటు కోర్టు శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సమన్లు పంపించింది.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ డబ్బుసంచుల కోసం తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తండ్రి పురుషోత్తమ్రెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ విచారం వ్యక్తం చేశారు.
‘‘ఈ దేశాన్ని 52 ఏళ్లు పాలించిన రాహుల్ గాంధీ కుటుంబం.. ప్రస్తుతం నివాసం ఉంటున్నది ప్రభుత్వ బంగళాలోనే. వారు సంపాదించిన ఆస్తి అదే.
పాతికమంది పారిశ్రామికవేత్తల కోసం మోదీ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ధ్వజమెత్తారు. భారత్లో కేవలం ఓ 25 మంది తమ ఇంట పెళ్లిళ్లకు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని, అదే సమయంలో రైతులు, సామాన్య ప్రజలు మాత్రం తమ పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా దేశ ప్రయోజనాలే మిన్నగా జీవితాంతం బతికిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
రక్షణశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీకి సభ్యత్వం లభించింది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు కమ్యూనికేషన్లు, ఐటీ కమిటీలో చోటు దక్కింది. ఇదే కమిటీలో తృణమూల్కు చెందిన ఫైర్బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రాకు స్థానం లభించడం విశేషం.