Home » Srisailam Reservoir
శ్రీశైలం డ్యాం ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గోతిని పూడ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ ఈ నెల 28న విజయవాడ వచ్చి స్థితిగతులు సమీక్షించనున్నారు
శ్రీశైలం జలాశయంలో ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకు పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి మరమ్మతులు చేపట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జల సంఘం నిలదీసింది.
శ్రీశైలం జలాశయంలో ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకే పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తంచేసింది.
‘‘శ్రీశైలం జలాశయం నుంచి ఇప్పటి దాకా 240 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. ఇక ముందు చుక్క నీటిని తరలించకుండా ఏపీని అడ్డుకోవాలి.
రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వల వినియోగంలో తొలుత తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఆ తర్వాతే సాగునీటి కోసం వినియోగించాలంది.
శ్రీశైలం .. నాగార్జునసాగర్లలో నీటి నిల్వలు అడుగంటాయి. గత ఏడాది ఎగువ నుంచి భారీగా వచ్చిన వరదతో ప్రధాన జలాశయాలతోపాటు...
ప్లంజ్పూల్ గుంత వల్ల శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు పొంచి ఉంది.. దీనిపై అధ్యయనం చేసి.. తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టును
తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద జలాలు చేరాయి. రాయలసీమ ప్రాంతానికి వేసవిలో సాగు, తాగునీటి కష్టాలు ఉండవని రైతులు భావించారు.
తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు 105.39 టీఎంసీలకు పడిపోయాయి.
సరైన అధ్యయనాలు చేయకుండా, వినియోగంపై కచ్చితమైన లెక్కలు లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు మార్గదర్శకాలను (ఆపరేషన్ ప్రొటోకాల్స్) ఏపీ రూపొందించినట్టు తెలంగాణ పేర్కొంది.