Home » Summer health Tips
summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మండే ఎండలు, భీకరమైన వడగాలులు, తీవ్రమైన నీటి కొరత ఢిల్లీ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండలు, వడగాలులతో ఢిల్లీలో గడిచిన వారం రోజుల్లో 20 మంది చనిపోయారు.
చాలామంది ఎండలో నుండి ఇంటికి వచ్చినా, సాధారణంగా దాహంగా అనిపించినా చల్లని నీరు తాగుతుంటారు. నిజానికి ఈ ఎండల వేడికి చల్లని నీరు తాగితే ప్రాణం లేచొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇలా చల్లని నీరు తాగడం ఎంత వరకు ప్రయోజనకరమో తెలుసుకుంటే..
శరీరం బాగా అలసిపోతేనో, వాతావరణ మార్పుల వల్లనో, శరీరంలో నీరు తక్కువైనప్పుడో, ఆకలిగా అనిపించినప్పుడో తలనొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఇలా మాత్రమే కాకుండా వేడికి కూడా కొందరికి తలనొప్పి వస్తుంది. అసలు ఇదెలా వస్తుంది? దీన్ని నివారించడం ఎలా?
ధర్మవరం రూరల్, ఏప్రిల్ 28: ప్ర స్తుతం ఎండలు విపరీతంగా మండుతున్నా యి. ఎండవేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పలు దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో తాటి ముంజలకు భ లే డిమాండ్ ఏర్పడింది. ఎండలకు తాటిముంజలు తింటే చలవ చేస్తుందని ప్రజలు వాటి కోనుగోలుకు ఎగబడుతున్నారు. దీంతో వాటికి డిమాండ్ పెరిగింది.
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి బయటపెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.