Home » Telugu Desam Party
వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. గురువారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగిందని చెప్పారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం గురువారం నాడు జరిగింది. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే దానిపై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పొలిట్ బ్యూరో సమావేశం ఈరోజు జరిగింది.
రాష్ట్రంలో వ్యవసాయం దుర్భర స్థితిలో ఉందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పిన హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వలేదన్నారు. రైతులు, బడులకు పొయే పిల్లలను మోసం చేశారని జగన్ ధ్వజమెత్తారు.
మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలపై ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్రావు సంచలన విమర్శలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందని చెప్పారు. వారి పాలన పోయి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని గోనె ప్రకాష్రావు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
గత టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో పింఛన్ల లబ్ధి దారులకు ఎప్పటికప్పుడు నమోదు చేయించుకునే అవకాశం ఉండేది.. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇదే పెద్ద ప్రహసనంలా మారింది. ఆరు నెలలకు ఒకసారి..
ఆంధ్రప్రదేశ్ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy ) వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) వ్యాఖ్యానించారు. కేవలం 40 రోజుల్లోనే అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేంద్రం అందించిందని.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్ అని ఉద్ఘాటించారు.
అనకాపల్లి జిల్లా కొరుప్రోలుకు చెందిన అప్పారావును పింఛను కోసం 3 కిలోమీటర్లు డోలీలో తీసుకుపోయారు...
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023, ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటలపాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా..