Home » TRAI
ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్, సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొస్తోంది. వినియోగదారుల సమస్యలకు చెక్ పెట్టేందుకు నిబంధనలను కఠినతరం చేయబోతోంది.
ఇటివల కాలంలో అనేక ప్రాంతాల్లో ఫోన్లలో నెట్వర్క్ లేకపోవడంతో వినియోగదారులు(customers) చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో టెలికాం కంపెనీలు(Telecom operators) మళ్లీ ఆ సమస్యను పరిష్కరించే వరకు కస్టమర్లు ఇబ్బందులు పడేవారు. కానీ ఇకపై అలా జరిగితే ఊరుకునేది లేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పష్టం చేసింది.
మీరు మొబైల్ ఫోన్ వినియోగదారులా.. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)కి సంబంధించిన నిబంధనలలో కీలకమైన మార్పులు చేసింది. ఈ మార్పులు జూలై 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి.
రెండు లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ కలిగి ఉన్న కస్టమర్లపై ఛార్జీలు వసూలు చేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోందని ఇటీవల..
మీ ఫోన్కు ప్రతి రోజు పలు రకాల స్పామ్ కాల్స్(spam calls) వస్తున్నాయా. అయితే మీకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. ఎందుకంటే స్పామ్ కాల్స్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిని మరికొన్ని రోజుల్లో అమలు చేయనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మీకు తెలియని వ్యక్తి ఫోన్ నంబర్(phone number) నుంచి కాల్స్ వస్తు్న్నాయా. ఆ క్రమంలో ఆ నంబర్ ఎవరిదో తెలుసుకోవడానికి మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తున్నారా. ఇక నుంచి అలాంటి యాప్స్ ఉపయోగించాల్సిన పనిలేదు. ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే ఉత్తర్వును జారీ చేసింది.
TRAI New Rules: టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) భారతదేశంలో సిమ్ కార్డ్(SIM Card) కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు(New SIM Card Rules) విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన పోర్ట్ చేసే వారికి వర్తించనుంది. మొబైల్ నెంబర్ను వేరే ఆపరేటర్కు పోర్ట్ చేసుకునే మొబైల్ వినియోగదారులపై దీని ప్రభావం ఉంటుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం..
టెల్కోలతో శుక్రవారం సమావేశమైన ట్రాయ్ సేవల్లో మెరుగుదల పెంచాల్సిందేనని, అందుకు అవసరమైన చర్యలను తక్షణం చేపట్టాలని
దేశంలోని అగ్రగామి టెలికం కంపెనీ రిలయన్స్ జియో (Jio) మరోమారు సత్తా చాటింది. 4జీ డౌన్లోడ్,
ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు ఎంతలా పెరిగిపోయాయో రోజూ చూస్తూనే ఉన్నాం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనకు తెలీకుండా మన బ్యాంకులోని నగదును ఖాళీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల..