Home » Trending News
Myanmar Earthquake: ఐదు రోజుల క్రితం మయన్మార్ను తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భయంకర ప్రకృతి విపత్తు ధాటికి వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. భారీ ఎత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. తాజాగా ఏ ఉపాధ్యాయుడిని రెస్క్యూ అధికారులు శిథిలాల నుంచి సురక్షితంగా బయటికి తీశారు. అతడ 5 రోజుల నుంచి..
Anand Mahindra Ghibli character: ప్రస్తుతం సోషల్ మీడియాను జీబ్లీ మేనియా ఊపేస్తోంది. ఇన్ స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ ఇలా ఎక్కడ చూసినా జీబ్లీ స్టైల్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ జీబ్లీ క్లబ్లోకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా చేరారు.
సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన అత్యాచార ఘటనలో గాయపడిన బాధితురాలికి వైద్యలు ప్లాస్టక్ సర్జరీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న బాధితురాలు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
భారత్, పాకిస్తాన్ పేర్లు బద్ధ శత్రువులు గుర్తుకొస్తారు. ఈ రెండు దేశాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే ఈ రెండు దేశాల బలాబలాలపై కూడా అందరి దృష్టి నెలకొని ఉంటుంది . తాజాగా, భారత్, పాక్ ఆర్మీలో దేని బలం ఎంతుంది, యుద్ధం వస్తే గెలుపు ఎవరది.. అనే ఆంశాలపై అంతా ఆసక్తికర చర్చ నడుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల బలాబలాలపై ఓ లుక్కేద్దాం..
Baba Vanga predictions 2025: బాబావంగా బల్గేరియా దేశానికి చెందిన ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు. అంధురాలైనప్పటికీ ఈమె భవిష్యత్తులో జరగబోయే ఎన్నో సంఘటనలను ఊహించగలిగారు. కాలజ్ఞానిగా పేరొందిన ఈమె 2025 జరుగుతుందని చెప్పిన ఈ సంఘటన నిజం కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి నీటి ఒడ్డున కుర్చీలో కూర్చుని చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే తీరా గాలం నీటిలోకి వేయాలని చూడగా దాని చివరన ఉండాల్సిన హుక్ కనిపించలేదు. దాన్ని 20 సెకన్లలో కనిపెట్టి ఆ వ్యక్తి సాయం చేయండి..
నోరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. క్వీన్ మేరీ-2 అనే లగ్జరీ విలాస నౌకలో ఈ వైరస్ కారణంగా 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
April Fools Day 2025: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి తేదీని ఫూల్స్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు రకరకాల చిలిపి పనులు చేసి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజున ఏ విషయాలు చెప్పినా జోక్గానే తీసుకుంటారు తప్ప నిజమని నమ్మరు. ఇందుకో కారణముంది.
Scorpion venom farming: కోళ్లు, బాతులు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకం గురించి మీరు వినే ఉంటారు. కానీ, తేళ్ల పెంపకం గురించి ఎప్పుడైనా విన్నారా.. ఒక్క తేలు కనిపిస్తేనే ఎక్కడ కుడుతుందో అని భయంతో వణికిపోతారు. అలాంటిది వేల కొద్దీ తేళ్లను కేవలం విషం కోసమే పెంచుతున్నాడు ఈ వ్యక్తి..
ఏఐ రాకతో జాబ్ మార్కెట్ సమూలంగా మారిపోతున్న నేటి జమానాలో అత్యధిక శాలరీలు ఇస్తున్న జాబ్స్ ఏవో ఈ కథనంలో చూద్దాం.