Home » Vizag News
పోరాటయోధులు, మహనీయుల చరిత్రలు ఎన్నో చదివాను వాటిని స్పూర్తిగా తీసుకున్నానని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) తెలిపారు.
కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Ayyannapatrudu ) ప్రసంగాలు వింటే చాలు రాజకీయాల్లో ఎదుగుతారని చెప్పారు.
దేశంలోనే విజనరీ ఉన్న నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని మెడ్ టెక్ సీఈఓ జితేందర్ శర్మ (DR. JITENDRA SHARMA) తెలిపారు. సీఎం చంద్రబాబు ఈరోజు(గురువారం) మెడ్ టెక్ జోన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
మెడ్ టెక్ జోన్ గ్లోబల్ జోన్గా ఎదుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. మెడ్ టెక్ జోన్ ప్రతినిధులతో ఈరోజు(గురువారం) సమావేశం అయ్యారు.
విశాఖ బ్రాండ్ ఇమేజ్ను డెక్కన్ క్రానికల్ దెబ్బతీస్తుందని, ఇది బాధకరమని, ఇది వైసీపీ తోక పత్రిక అని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు (MLA Ganababu) విమర్శించారు. ఈరోజు(బుధవారం) ఎమ్మెల్యే కార్యాలయంలో గణబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదని ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ (Srinivasa Varma) కీలక వ్యాఖ్యలు చేశారు.
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు (Governor Kambhampati Haribabu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంక్ దే కీలక పాత్ర అని తెలిపారు. అప్పులు ఇచ్చి...వాటిని వసూళ్లు చేయడంలో కనక మహా లక్ష్మి బ్యాంక్ మంచి పని తీరు కనబర్చిందని చెప్పారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ నెల 11వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది.
ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా వైసీపీ పద్ధతి మారలేదు. విషప్రచారం చేయడం మానుకోలేదు. కొత్త ప్రభుత్వంపైన, విశాఖపట్నంలో ఐటీ రంగంపైన విషం చిమ్ముతోంది.
గత ఐదేళ్లు వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాయకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు.