Home » Wife and Husband Relationship
Uttarakhand Man And Wife: ఆ మహిళకు ఆడపిల్ల పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువ అయ్యాయి. కొడుకును కననందుకు ఆమెను ఇంటినుంచి పంపేశారు. డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పి.. అత్తింటివారు ఆమెను ఇంటికి పిలిచారు. ఆమె ఇంటికి వెళ్లగా లోపల బంధించారు.
Thailand Man: రెండు వారాల పసి పిల్లాడని కూడా చూడకుండా అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ అరటి చెట్టుకింద నేలపై బాబును పడుకోబెట్టాడు. తర్వాత ఫొటో తీసి దాన్ని భార్యకు పంపాడు.
Kanpur Man Video Call: భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఎనిమిది నెలల క్రితం రాధ పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత రాలేదు. గురువారం ఇద్దరూ ఫోన్ కాల్ ద్వారా గొడపడ్డారు. తర్వాత అతడు వీడియో కాల్ చేశాడు.
రాకేష్ భార్యను చంపిన తర్వాత శవాన్ని ముక్కలుగా కోశాడు. ఆ కోసిన శరీర భాగాలను ఓ సూట్ కేసులో కుక్కాడు. సూట్ కేసు బరువుగా ఉందని చెప్పి అక్కడే పడేశాడు. తర్వాత గౌరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు రంగంలోకి రాకేష్ను వెతికి పట్టుకున్నారు. విచారణలో భార్యను ఎందుకు చంపాడో చెప్పాడు.
Gwalior News: రజ్నీ తరచుగా పుట్టింటికి వెళుతూ ఉండేది. దీంతో అనిల్కు అనుమానం వచ్చింది. ఆమె మీద నిఘా పెట్టాడు. అప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన పుట్టింటి దగ్గర ఉండే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.
అనుజ్ భార్య గంటలు గంటలు పరాయి మగాళ్లతో ఫోన్లో మాట్లాడుతుంది. ఇది అతడికి నచ్చలేదు. భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇకపై పరాయి మగాళ్లతో మాట్లాడవద్దని అన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. పగ పెంచుకున్న భార్య అతడ్ని చంపడానికి ప్లాన్ వేసింది.
భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. 20వ తేదీ కూడా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్భంగా భార్య.. భర్త నాలుకను కొరికేసింది. ఆ తర్వాత ఆ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.
భార్యభర్తల మధ్య చిన్నపాటి వివాదాలు వస్తుంటాయి. వైవాహిక జీవితంలో ఇవ్వన్నీ సాధారణమే. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా అవి క్షణాల్లోనే సమసిపోతాయి. భార్యభర్తల బంధానికి ఉన్న ప్రత్యేక లక్షణం అదే.
నాగరాజు భార్య మాట జవదాటేవాడు కాదు. కానీ, ఓ రోజు రాత్రి ఆమెకు తెలియకుండా తల్లి దగ్గరకు భోజనం చేయడానికి వెళ్లాడు. ఈ విషయం శిల్పకు తెలిసింది. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది.
భార్యకు భర్తలు ఇవ్వాల్సిన మెయింటనెన్స్ గురించి మనం చాలా రకాల జడ్జిమెంట్లను చూస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది.