Home » YSRCP
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
పన్నేండేళ్ల జనసేన ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ తన పవరేంటో చూపించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ పనైపోయిందనుకున్నవాళ్లంతా.. 2024 ఫలితాల తర్వాత పవన్దే భవిష్యత్తు అనడం వెనుక కారణం ఏమిటి. తనను తీవ్రంగా విమర్శించిన రాజకీయ ప్రత్యర్థులకు పవన్ తన దెబ్బను రుచి చూపించారా.
Kondapalli Srinivas on pension: శాసనమండలిలో పెన్షన్ల అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. పెన్షన్లు తగ్గించారంటూ వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సరైన సమాధానం ఇచ్చారు.
శాసన మండలిలో వైసీపీ సభ్యులు రభస సృష్టించారు. పోడియంపైకి ఎక్కి.. చైర్మన్ చుట్టూ చేరి అరుపులు, నినాదాలతో గందరగోళం సృష్టించారు. తమ తమ స్థానాల్లోకి వెళ్లి నిరసన తెలుపాలని చైర్మన్ సూచించినా వినిపించుకోలేదు.
సర్వే నం. 261/2లోని 2.38 ఎకరాల విషయంలో యాజమాన్య హక్కులు నిరూపణకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దస్త్రాలు లేనందున నోటీసులు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్ వైర్లు, కెపాసిటర్లు తదితర విద్యుత్ పరికరాలను డిస్కమ్లు పొరుగు రాష్ట్రాల కంటే రెట్టింపు ధరలకు కొనుగోలు చేశాయి.
తల్లికి వందనం పథకం కింద చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ తల్లికి వందనం పథకం అమలు చేయడం లేదంటూ ప్రచారం చేస్తూ వస్తోంది. తాజాాగా శాసనసభ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకంపై స్పష్టతనిచ్చారు.
YSRCP leaders protest: విజయవాడలో కలెక్టరేట్ ముట్టడి పేరుతో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏకంగా పోలీసులకు తోసుకుని మరీ కలెక్టరేట్లోకి ప్రవేశించారు వైసీపీ శ్రేణులు.
ఓ చోట వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కానీ అక్కడ మాత్రం దివంగత వైఎస్ఆర్ కు గౌరవం దక్కలేదు. అక్కడికి వచ్చిన కీలక నేతలు ఆయన పట్ల నిర్లక్ష్యం వహించారు. దీనిపై ప్రస్తుతం పలువురు పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Chevireddy Bhaskar Reddy notices: వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పలు కేసులపై జైలులో ఉండగా.. తాజాగా మరో కీలక నేతకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.