అట్రాసిటీ కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
భువనగిరి మం డలంలో వరి కోతలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ధాన్యం కుప్పల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.
రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో మృతి చెందింది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది.
రోజురోజుకూపెరుగుతున్న ఎండలకు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశ్వినకుమార్ కోరారు.
వృద్ధాప్యంలో బాధపడుతున్న తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలో దాతల సహకారంతో రూ.40లక్షలతో నిర్మించిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం భవనాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల్లో ఇక నుంచి సాంకేతిక విద్య కూడా అందించనున్నారు. మెరుగై న విద్యతో పాటు పోటీ ప్రపంచంలో సాంకేతికతలో వస్తున్న మార్పులు అందించాలనే తలంపుతో టీజీఎ్సడబ్ల్యుఆర్ఇఐఎ్స(తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీ) కోడింగ్ క్లాసులకు సిద్ధమైంది.
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (మదర్డెయిరీ) రాజకీయాలకు వేదికగా మా రింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎన్నికైన చైర్మన్పై ఆరునెలలకే అవిశ్వాసానికి తెరదింపడం చర్చనీయాంశం గా మారింది.
నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథ కం కింద యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆసక్తి ఉన్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 14వ తేదీవరకు అవకాశాన్ని కల్పించింది.
స్వగ్రామంలో ఊరచెరువుకు రూ. 1.18కోట్లతో మరమ్మతు పనులను చేపట్టామని శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు.