Share News

సీబీఎ్‌సఈ ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్‌ విజయభేరి

ABN , Publish Date - May 14 , 2024 | 03:07 AM

సెంట్రల్‌ బోర్డ్‌ ఆప్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్‌ విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారని విద్యాసంస్థల చైౖర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు.

సీబీఎ్‌సఈ ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్‌ విజయభేరి

గుంటూరు(విద్య), మే 13: సెంట్రల్‌ బోర్డ్‌ ఆప్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్‌ విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారని విద్యాసంస్థల చైౖర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు.

సోమవారం విడుదలైన సీబీఎ్‌సఈ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

భాష్యం బ్లూమ్స్‌ విద్యార్థి ఎస్‌.హైందవ చంద్రకాంత్‌ 500 మార్కులకుగానూ 484 మార్కులు, ఎం.హితేష్‌ 483, ఎం.హాసిని 483, కె.హ్రితికారెడ్డి 483, ఎల్‌.అక్షిత్‌ 482, బి.తనూ్‌షరెడ్డి 482, కె.తనీష్‌ సాయి 482, ఆవని బిస్ట్‌ 481, పి.అనంత రాఘవేంద్ర 481, టి.కావ్యశ్రీ, కె.కార్తికేయన్‌, డి.వి.ఎల్‌.సుస్మిత 480 మార్కులు సాధించారని తెలిపారు. తమ విద్యార్థుల్లో 21 మంది 475 పైగా మార్కులు, 101 మంది 450కి పైగా మార్కులు సాధించారని వెల్లడించారు.

చైర్మన్‌ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్‌ భాష్యం హనుమంతరావు తదితరులు విద్యార్థులను అభినందించారు.

Updated Date - May 14 , 2024 | 03:07 AM