జగనన్న విద్యా కానుకపై చంద్రబాబు ఏమన్నారంటే..

ABN, Publish Date - Jun 14 , 2024 | 08:04 AM

అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తన మార్క్ పాలన చూపడం ప్రారంభించారు. పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందే అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తన మార్క్ పాలన చూపడం ప్రారంభించారు. పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందే అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యా కానుక వ్యవహారంలో జగనన్న విద్యా కానుక పేరు ఉన్నప్పటికీ విద్యార్థులకు వాటిని పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయవద్దని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనిపై టీడీపీ కూడా ట్వీట్ చేసింది. తాము తుగ్గక్ నిర్ణయాలు తీసుకోమని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టివి కేబుల్ ప్రాణాలను కాపాడింది: తెలుగు ప్రవాసీ

భ్రష్టు పట్టించారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 14 , 2024 | 08:04 AM