సజ్జలను అరెస్టు చేస్తే.. అన్నీ బయటకొస్తాయి ..

ABN, Publish Date - Sep 06 , 2024 | 09:01 AM

అమరావతి: విజయవాడలో వరదలకు ప్రకృతి ఒక కారణమైతే.. వైసీపీ నేతలు మరో కారణమని టీడీపీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ నేతలు బుడమేరు కట్టను అడ్డగోలుగా తవ్వారని, మరికొన్ని చోట్ల ఆక్రమించారని ఆరోపించారు.

అమరావతి: విజయవాడలో వరదలకు ప్రకృతి ఒక కారణమైతే.. వైసీపీ నేతలు మరో కారణమని టీడీపీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ నేతలు బుడమేరు కట్టను అడ్డగోలుగా తవ్వారని, మరికొన్ని చోట్ల ఆక్రమించారని ఆరోపించారు. మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ పాత్రధారి మాత్రమేనని, అసలు సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన అన్నారు. ఆ మాస్టర్ బ్రెయిన్‌ను పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల ఆశచూపించి సజ్జల ఇలాంటి దాడులు చేయించారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

YCP: అధ్యక్ష బాధ్యతలా.. మాకొద్దు బాబోయ్‌..

కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ కౌంటర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 06 , 2024 | 09:01 AM