జగన్ ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు అప్పు..

ABN, Publish Date - May 15 , 2024 | 08:41 AM

అమరావతి: అవకాశం దొరికితే చాలు.. అందినకాడికి అప్పు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్రం రుణ పరిమితి పెంచడంతో జగన్ ప్రభుత్వం మంగళవారం రూ. 4వేల కోట్లు అప్పు తీసుకు వచ్చింది.

అమరావతి: అవకాశం దొరికితే చాలు.. అందినకాడికి అప్పు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్రం రుణ పరిమితి పెంచడంతో జగన్ ప్రభుత్వం మంగళవారం రూ. 4వేల కోట్లు అప్పు తీసుకు వచ్చింది. ఈ అప్పు కోసం గత శుక్రవారం ఇండెంట్ పెట్టగా.. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు మంగళవారం సెక్యూరి వేలం బాండ్ల ద్వారా ఆర్భీఐ నుంచి రూ. 4 వేల కోట్లు అప్పుు తీసుకువచ్చింది. 23 ఏళ్ల కాలానికి రూ. 1,000 కోట్లు, 22 ఏళ్ల కాలానికి రూ. 1,000 కోట్లు, 21 ఏళ్ల కాలానికి రూ. 1,000 కోట్లు, 16 ఏళ్లకు రూ. 500 కోట్లు, 9 ఏళ్లకు రూ. 500 కోట్లను చెల్లించే పేరుతో రుణంగా తీసుకునేందుకు సెక్యూరిటీలను వేలం పెట్టింది. ఈ మొత్తాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి..


ఈ వార్తలు కూడా చదవండి..

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

మోదీ ఆస్తి రూ.3.2 కోట్లు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 15 , 2024 | 08:41 AM