మోదీతో టీ20 వరల్డ్ కప్ విజేతల భేటీ నేడు..

ABN, Publish Date - Jul 04 , 2024 | 08:46 AM

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ విజేతలు భారత గడ్డపై అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన టీం ఇండియా ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ విజేతలు భారత గడ్డపై అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన టీం ఇండియా ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ముంబై వాంఖాడే స్టేడియంలో బీసీసీఐ భారత క్రికెటర్లను సన్మానించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజమండ్రిలో ఎలక్షన్‌ హీట్‌..!

తెలుగు రాష్ట్రాలకు 6 న బిగ్ డే..

చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 04 , 2024 | 08:46 AM