మోదీతో టీ20 వరల్డ్ కప్ విజేతల భేటీ నేడు..

ABN, Publish Date - Jul 04 , 2024 | 08:46 AM

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ విజేతలు భారత గడ్డపై అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన టీం ఇండియా ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ విజేతలు భారత గడ్డపై అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన టీం ఇండియా ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ముంబై వాంఖాడే స్టేడియంలో బీసీసీఐ భారత క్రికెటర్లను సన్మానించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజమండ్రిలో ఎలక్షన్‌ హీట్‌..!

తెలుగు రాష్ట్రాలకు 6 న బిగ్ డే..

చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 04 , 2024 | 08:46 AM

News Hub