అసలైన ప్రజానాయకుడు వైఎస్సార్: రాహుల్

ABN, Publish Date - Jul 08 , 2024 | 11:42 AM

న్యూఢిల్లీ: అసలైన ప్రజానాయకుడు వైఎస్సార్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా రాహుల్ నివాళులర్పించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

న్యూఢిల్లీ: అసలైన ప్రజానాయకుడు వైఎస్సార్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా రాహుల్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎల్లప్పుడు ప్రజల కోసమే బతికిన నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన మరణం అత్యంత విషాదమన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదన్నారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు కష్ఠాలు, కన్నీళ్లు ఉండేవికాదని రాహుల్ గాంధీ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఫోకస్

జగన్ హయాంలో సంక్షోభంలో ఇంధన రంగం..

ముంబైలో భారీ వర్షాల.. రోడ్లు జలమయం..

ఏపీలో నేటినుంచి ఇసుక ఉచితం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 08 , 2024 | 11:42 AM