అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ పెట్టుబడులు

ABN, Publish Date - Jul 05 , 2024 | 07:27 AM

అమరావతి: ఆంధ్రుల రాజధాని అమరావతికి శుభారంభం జరిగింది. దేశంలో అహ్మదాబాద్ IIM తర్వాత ప్రసిద్ధి గాంచిన XLRI అమరావతిలో తమ సంస్థను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది.

అమరావతి: ఆంధ్రుల రాజధాని అమరావతికి శుభారంభం జరిగింది. దేశంలో అహ్మదాబాద్ IIM తర్వాత ప్రసిద్ధి గాంచిన XLRI అమరావతిలో తమ సంస్థను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంస్థ అధిపతులు సమాచారం పంపారు. తమకు భూమిని స్వాధీనం చేస్తే నిర్మాణాలు చేపడతామని సూచించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సీఆర్డీయే అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో కూడా అనేక కేంద్ర ప్రభుత్వ శాఖలను, తమ కార్యాలయాలను అమరావతిలో నిర్మించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ..

రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ ఇస్తేనే బతుకుతాడు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 05 , 2024 | 07:29 AM