Share News

KTR: బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతల పోటాపోటీ నినాదాలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:13 PM

మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క- కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని కేటీఆర్ ప్రకటన చేశారు.

KTR: బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతల పోటాపోటీ నినాదాలు
KTR

మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క- కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని కేటీఆర్ ప్రకటన చేశారు. అయినప్పటికీ కమిషన్ నోటీసులు జారీచేయడంతో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు మహిళా కమిషన్ భవనం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళా కమిషన్ భవనం గేటు లోపలికి చొచ్చుకొచ్చేందుకు కాంగ్రెస్- బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అని బీఆర్ఎస్ మహిళ నేతలు నినాదాలు చేయగా.. కేటీఆర్ డౌన్ డౌన్ అని కాంగ్రెస్ మహిళా నేతల నినాదాలు చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Aug 24 , 2024 | 12:22 PM