ఆంధ్రజ్యోతి అక్షరం అండగా చెరువు బాగుచేసిన దృశ్యం

ABN, Publish Date - Mar 27 , 2025 | 01:21 PM

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజలకు అండగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రూపకల్పన చేసిన 'అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. అందులో భాగంగా శ్రీకాకుళంలోని చెరువు గడ్డి పాములు బాగుచేసిన దృశ్యం.

Updated at - Mar 27 , 2025 | 01:21 PM