CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

ABN, Publish Date - Mar 15 , 2025 | 03:32 PM

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. స్వచ్ఛ దివస్‌లో భాగంగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 1/12

పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 2/12

తణుకులో ముఖ్యమంత్రికి టీడీపీ నేతలు స్వాగతం

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 3/12

పారిశుద్ధ్య కార్మికురాలికి అభివాదం చేస్తున్న సీఎం

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 4/12

పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతున్న చంద్రబాబు

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 5/12

స్వచ్ఛ దివస్‌లో భాగంగా స్వయంగా రోడ్డు ఊడ్చి, చెత్తను ఎత్తేసిన సీఎం.

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 6/12

పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 7/12

ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్న సీఎం

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 8/12

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న చంద్రబాబు

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 9/12

పర్యావరణాన్ని హితం చేసే డిస్పోజబుల్ వస్తువుల ప్రదర్శనను తిలకిస్తున్న సీఎం

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 10/12

రాష్ట్రంలో ఉత్తమ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించిన పలువురిని సీఎం సత్కరించి, మెమొంటోలు బహుకరించారు

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 11/12

ప్రజావేదిక సభలో ప్రజలతో మాట్లాడుతున్న సీఎం.

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు 12/12

తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు.

Updated at - Mar 15 , 2025 | 03:33 PM