CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు
ABN, Publish Date - Mar 15 , 2025 | 03:32 PM
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. స్వచ్ఛ దివస్లో భాగంగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.

పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

తణుకులో ముఖ్యమంత్రికి టీడీపీ నేతలు స్వాగతం

పారిశుద్ధ్య కార్మికురాలికి అభివాదం చేస్తున్న సీఎం

పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతున్న చంద్రబాబు

స్వచ్ఛ దివస్లో భాగంగా స్వయంగా రోడ్డు ఊడ్చి, చెత్తను ఎత్తేసిన సీఎం.

పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు

ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్న సీఎం

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకిస్తున్న చంద్రబాబు

పర్యావరణాన్ని హితం చేసే డిస్పోజబుల్ వస్తువుల ప్రదర్శనను తిలకిస్తున్న సీఎం

రాష్ట్రంలో ఉత్తమ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించిన పలువురిని సీఎం సత్కరించి, మెమొంటోలు బహుకరించారు

ప్రజావేదిక సభలో ప్రజలతో మాట్లాడుతున్న సీఎం.

తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు.
Updated at - Mar 15 , 2025 | 03:33 PM