Home » Business news
మీకు వచ్చే వారం బ్యాంక్కి వెళ్లాల్సిన అవసరం ఉందా? అయితే ఈ వార్త మీకు ఎంతో అవసరం. ఎందుకంటే వచ్చే వారం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సెలవులు వరుసగా రావడం వల్ల, చాలా సేవలు ఆలస్యమయ్యే అవకాశముంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
టెక్ ప్రపంచానికి ఊరట కలిగించే పెద్ద గుడ్ న్యూస్ వచ్చేసింది. గత కొంతకాలంగా చైనా నుంచి దిగుమతులు చేయబడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అమలులో ఉన్న 145% సుంకాలు ఇప్పుడు తొలగించబడతాయి. ట్రంప్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలో పసిడి ధరలు పైపైకి చేరుతున్న వేళ, ఈరోజు కాస్త ఉపశమనం లభించింది. ఈ క్రమంలో ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో ఈ రేట్లు ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ మహిళలకు ప్రత్యేకంగా రూపొందిన సూపర్ఉమన్ టర్మ్ (SWT) పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పదేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి సంస్థల (MSME) ఆర్థిక రంగాన్ని పరివర్తన చేయడంలో ఈ యోజన కీలకమైన ఊతమిచ్చింది.
భారతీయులకు చాలా ఇష్టమైన బంగారం..సామాన్యూలకు షాక్ ఇస్తుంది. పెళ్లిళ్ల సీజన్ వేళ వీటి ధరలు వరుసగా నాలురోజు కూడా పెరిగాయి.ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
UPI Services Down : మళ్లీ దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం నెలకొంది. గూగుల్ పే, ఫోన్ పే వాడే వేలాది మంది వినియోగదారులు యాక్సెస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల్లో లే ఆఫ్స్ ప్రక్రియ మాత్రం ఇంకా ఆగడం లేదు. ఇప్పటికీ అనేక కంపెనీలు ప్రతి నెలలో కూడా కొంత మందిని తొలగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో ప్రముఖ అమెరికా సంస్థ మరికొంత మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
మెటా (Meta)సంస్థ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ సారా విన్-విలియమ్స్ ఇటీవల చైనాకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కాంగ్రెస్లో మాట్లాడిన క్రమంలో మెటా సంస్థ చైనాతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడంలో అమెరికా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనపై మరింత తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ స్కీం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పాటు సౌర ప్యానెల్ల ద్వారా కుటుంబాలు ఏటా రూ.15 వేల ఆదాయం కూడా పొందొచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.