Home » Business news
అమెరికా ట్రంప్ సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేసిన నేపథ్యంలో, భారత రొయ్యల ఎగుమతిదారులు 40 వేల టన్నుల రొయ్యలను ఎగుమతించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో నిలిపివేసిన ప్రాసెసింగ్ పునఃప్రారంభమైంది
రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటు తగ్గింపు తర్వాత దేశంలోని అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. తన రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఉన్న, కొత్త రుణగ్రహీతలు రుణాలు తీసుకోవడం చౌకగా మారింది.
బీఎస్ఎన్ఎల్ (BSNL) మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీర్ఘకాలిక, చౌక ధర, పూర్తి సేవల సమ్మేళనం కావాలని చూస్తున్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఆ ప్లాన్ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉద్యోగం, వ్యాపారం, రిటైర్మెంట్ ఇవన్నీ మన జీవితంలో భాగమే. కానీ, రిటైర్మెంట్ తరువాత జీవితం ఎలా ఉండాలో ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే 50 ఏళ్ల తర్వాత మీకు నెలకు లక్షా 50 వేల రూపాయలు కావాలంటే ఏం చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
UPI Transactions: నోట్ల రద్దు అనంతరం దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకొన్నాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ యూపీఐ లావాదేవీల్లో 12 అంకెల సంఖ్య ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ 12 అంకెల సంఖ్య వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏమిటంటే..
భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో, దేశీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వంటివి తమ వడ్డీ రేట్లను తిరిగి సమీక్షించాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ట్రంప్ పాలన తర్వాత అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వరుసగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన మే వీసా బులెటిన్ భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. ముఖ్యంగా EB-5 వీసా అన్రిజర్వ్డ్ కేటగిరీలో చేపట్టిన మార్పులు, అమెరికాలో శాశ్వత నివాసం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనున్నాయి.
ప్రపంచాన్ని చుట్టేయాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. కొందరికి అది ఒక కల, మరికొంత మందికి అది జీవనశైలి. ఈ క్రమంలో ప్రతి వారం, ప్రతి నెలా కొత్త టూర్లు ప్లాన్ చేసే ప్రయాణ ప్రియులు, స్మార్ట్గా ఖర్చులు నియంత్రించుకోవడం ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
అమెరికా తాజా సుంకాల ప్రభావం తాత్కాలికమని, భారత ఐటీ రంగంపై దీని ప్రభావం పెద్దగా ఉండదని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ అన్నారు. చైనా కంటే భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చౌకగా ఉండడం కూడా మనకు లాభం చేకూరుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
నిస్సాన్ భారత మార్కెట్ కోసం 2027 నాటికి అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని భావిస్తోంది. అలాగే 7 సీట్ల ఎంపీవీ, 5 సీట్ల ఎస్యూవీలను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది