Home » Car
Bottled Water In Summer Car: కారులో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది సౌకర్యం కోసం నీళ్ల బాటిల్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రయాణం పూర్తయిన తర్వాత వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. మరుసటి మళ్లీ కారులో ట్రావెల్ చేసేటప్పుడు దాహమేస్తే అదే బాటిళ్లో నీరు తాగుతారు. ఇంతకీ వాటిని తాగలా.. పారవేయాలా..
కార్లు డోర్లు లాకై ఇద్దరు చిన్నారులు ఊపిరాడక.. ప్రాణాలొదిలారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో జరిగిందీ విషాదం. పిల్లలిద్దరూ తమ మేనమామ పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికొచ్చి మృత్యువాతపడ్డారు.
ఆయనకు కారు కొన్న ఆనందం కూడా లేకుండా పోయింది. కొన్న నాలుగు రోజులకే బ్రేక్ డౌన్ కావడంతో ఇక ఆయనలోని అపరిచితుడు నిద్రలేచాడు. కారు అమ్మిన షోరూం వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. అంతడబ్బుపెట్టి కొంటే నాలుగు రోజులకే ఇలా జరగడంతో షోరూం యాజమాన్యంతో గొడవకు దిగాడు. వివరాలిలా ఉన్నాయి.
కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి సోనూసూద్ సాయం చేశారు. ఇప్పటికీ కూడా తన చారీటీ సంస్థ ద్వారా సాయం చేస్తూనే ఉన్నారు. అందరి మంచీ కోరే సోనూసూద్ భార్య ప్రమాదానికి గురైంది.
Prevent Travel Sickness: ప్రయాణంలో వాంతులతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని చిట్కాలతో వాంతులను తగ్గించుకుని సౌకర్యవంతంగా ప్రయాణం చేయొచ్చు. అవేంటో చూద్దం.
హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు మార్చి 24 నుంచి మరో నిరసనకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో కార్లలో కస్టమర్లకు ఏసీలను వేయకుండా రైడ్లను నిర్వహిస్తారు. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
అసెంబ్లీ కారు పాస్ స్టిక్కర్ దుర్వినియోగం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. నకిలీ స్టిక్కర్లను ఓ ప్రింటింగ్ ప్రెస్లో కొనుగోలు చేశామని నిందితులు వెల్లడించినట్లు సమాచారం.
దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, వాహన కొనుగోలు దారులకు షాక్ ఇచ్చే వార్తను తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్ 2025 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది.
Beware of Hidden Charges : కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాల్లో షోరూం వాళ్లు మీకు అదనపు ఛార్జీలు వేసే అవకాశం ఉంది. ఈ ఏడింటిటిపై మీతోనే ఛార్జీలు వసూలు చేస్తారు. అందుకే మీరు వీటి కోసం ఎప్పుడూ డబ్బు చెల్లించకండి. షోరూమ్లో హిడెన్ ఛార్జీల మోసం ఎలా జరుగుతుందో తెలుసుకోండి.
కియ కార్లను రవాణా చేసేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలును కియ ప్రతినిధులు,