Home » Congress Govt
Minister Ponguleti Srinivasa Reddy: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ జోలికివస్తే తాట తీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
షెడ్యూల్ కులాల్లో బాగా వెనుకబడి, రిజర్వేషన్ల ఫలాలను సరిగ్గా పొందలేకపోయిన కులాల కళ నెరవేరబోతోంది. తెలంగాణలో ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తగా అమలైన 17 శాతం రిజర్వేషన్లను ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి.
కర్ణాటకలో కులగణన నివేదిక అమలుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమీక్షించారు. అమలులో హడావుడి నిర్ణయాలు ఉండబోతోన్నాయి, ఆ క్రమంలో 17వ తేదీకి ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు
Harish Rao: రైతు సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని హరీష్రావు కోరారు.
TG GOVT: నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని,, వారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించింది. గల్ఫ్ వలసలపై అవగాహన కలిగిన సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ, ఆమె అమలు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు
ధాన్యంలో తేమ 17 శాతం పైన ఉంటే కొనుగోలు చేయబోమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ఏడాది 30 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధంగా ఉంచామని, 3.10 కోట్ల మందికి రేషన్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు
Bandi Sanjay: సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు.
BJP MP Raghunandan Rao: సీఎం రేవంత్రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పెట్టుకోమాకని హెచ్చరించారు. బీజేపీతో పెట్టుకుంటే కాంగ్రెస్కు వచ్చే 20 ఏళ్లు తెలంగాణలో స్థానం లేదని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు.
Harish Rao: రేవంత్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, రూ. 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్రావు విమర్శించారు.