Home » Cricket news
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై చేతిలో 12 పరుగుల తేడాతో తమ తొలి ఓటమిని చవిచూసింది. కరుణ్ నాయర్ అద్భుతంగా 89 పరుగులు చేసినా, చివర్లో వరుస రనౌట్లతో ఢిల్లీ విజయం చేజార్చుకుంది
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు రాజస్థాన్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాల్ట్ (65) మరియు కోహ్లీ (62 నాటౌట్) అర్ధ శతకాలు గెలుపులో కీలకంగా నిలిచాయి.
పీఎస్ఎల్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ పాలస్తీనా కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రతీ సిక్సర్ మరియు వికెట్కి రూ.లక్ష విరాళంగా ఇవ్వనున్నారు
Indian Premier League: చైనామన్ కుల్దీప్ యాదవ్ ఓ స్టన్నింగ్ డెలివరీతో మైండ్బ్లాంక్ చేశాడు. పాములా మెలికలు తిరిగిన బంతి బ్యాటర్కు ఫ్యూజులు ఎగిరేలా చేసింది. కుల్దీప్ దెబ్బకు బలైన బ్యాటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓ సెంటిమెంట్ను బ్రేక్ చేసింది. తమను చాన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న దాన్ని ఎట్టకేలకు అధిగమించింది. దీంతో ఈ సాలా కప్ నమ్దే అంటున్నారు ఫ్యాన్స్.
RR vs RCB: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఎవ్వరికీ సాధ్యం కాని ఓ రేర్ ఫీట్ను అతడు అందుకున్నాడు. ఇంతకీ కింగ్ అచీవ్మెంట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ నాక్స్కు వేదికగా నిలిచింది ఐపీఎల్. నిన్న ఉప్పల్లో అభిషేక్ శర్మ సృష్టించిన తుఫానును మర్చిపోక ముందే ఆర్సీబీ నుంచి ఇంకో కాటేరమ్మ కొడుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
Indian Premier League: క్రికెట్లో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ జైస్వాల్ పట్టుదలతో ఆడి తన టీమ్ మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరి.. ఆర్సీబీ టార్గెట్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం..
IPL 2025: వరుసగా హైటెన్షన్ మ్యాచులతో హీటెక్కిస్తోంది ఐపీఎల్. ఒకదాన్ని మించిన మరో ఎడ్జ్ థ్రిల్లర్స్ ఆడియెన్స్కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఈ కిక్ను డబుల్ చేసేందుకు బ్లాక్బస్టర్ సండే వచ్చేసింది.