Home » Education News
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రముఖ సంస్థ NTPC నుంచి కీలక పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటి కోసం నేటి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఈ పోస్టులకు ఎవరు అర్హులు, అర్హతలు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గురుకులాల సొసైటీ ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఏ విద్యార్థికీ అన్యాయం జరగదని ప్రకటించింది. దరఖాస్తు చేసే ముందు విద్యార్థులు అన్ని వివరాలను సరిచూసుకోవాలని సూచించింది
సంస్కృతం కోసం కొత్త అధ్యాపక పోస్టులు సృష్టించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ద్వితీయ భాషగా తెలుగు ఎంపిక తగ్గించే అవకాశాన్ని పెంచుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది
ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆకస్మిక తనిఖీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
గురుకులాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కోడింగ్ కోర్సులను విద్యార్థులకు అందించబోతున్నట్లు టీజీ ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి అలగు వర్షిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యాశాఖ సంస్కరణలను జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. మెగా డీఎస్సీ, టెన్త్ & ఇంటర్ ఫలితాలు, మరియు డాష్బోర్డ్ అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలన్నారు
No Exam: ప్రస్తుతమంతా పోటీ ప్రపంచం. చిన్న ఉద్యోగానికి సైతం లక్షలాది మంది దరఖాస్తు చేసుకొంటున్నారు. అలాంటి వేళ.. ఉద్యోగం లేకుండా కేవలం అర్హత ఆధారంగా ఉద్యోగాలను నియమిస్తున్నారు. అది కూడా నెలకు దాదాపు రూ. 2 లక్షల జీతం. ఇటువంటి సదావకాశాన్ని నిరుద్యోగులు వినియోంచుకొంటే.. వారి భవిష్యత్తు బంగారమయం అవుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి సంబంధించిన PO ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షల్లో హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఈ క్రింద చెప్పిన వివరాల ఆధారంగా సులభంగా తెలుసుకోవచ్చు.
Tenth, Inter Results Date 2025: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కావడంతో లక్షలాది మంది విద్యార్థులు ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించేందుకు ప్రతి సబ్జెక్టుకు ఒక్కటే పుస్తకం విధానాన్ని అమలు చేస్తోంది. ఈ మార్పుల ద్వారా 2024-25 విద్యా సంవత్సరంలో 1.53 కోట్ల పాఠ్యపుస్తకాలు తగ్గనున్నాయి