Home » Farooq Abdullah
అయోధ్యలో రామలయం నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరికి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అభినందనలు తెలిపారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాముడు హిందువులకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచలోని ప్రతి ఒక్కరికి చెందిన వాడని అన్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యా్ఖ్యలు చేశారు. పాకిస్థాన్తో చర్చలు జరపకపోవడంపై నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రాన్ని విమర్శించారు. ఎందుకు పాక్తో మనం చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు.
పార్లమెంటులో శీతాకాల సమావేశాల సందర్భంగా.. హోంమంత్రి అమిత్ షా ‘పీఓకే’ అంశంపై చేసిన వ్యాఖ్యల మీద జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా రాజకీయమని..
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారుక్ అబ్దుల్లా తాజాగా బీజేపీపై నిప్పులు చెరిగారు. దాదాపు 30 సంవత్సరాల విరామం తర్వాత జమ్ముకశ్మీర్లోని...
విపక్షాల ఐక్య కూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, శ్రీనగర్ లోక్సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget session of Parliament) ముగిశాక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) ఇచ్చిన టీ పార్టీకి ప్రతిపక్ష పార్టీల ఎంపీల్లో...
రాముడిపై జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు....
రాహుల్ గాంధీ సారథ్యంలోని భారత్ జోడో యాత్ర చివరి మజిలీగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో అడుగుపెట్టడంతో..
శ్రీనగర్: రాజౌరీలో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు నలుగురు హిందువులపై తుపాకీ గుళ్ళ వర్షం కురిపించి పొట్టన పెట్టుకున్న ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా..
భారత ఆర్మీపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, లోక్సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన ఆరోపణలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్..