Home » Kerala
రాజకీయ ఉద్రిక్తతల నడుమ కేరళ లోని కన్నూరు జిల్లాలో సోమవారం ఉదయం బాంబు పేలుడు ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ పేలుడులో ఎవరూ గాయపడకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
విమాన(flight) ప్రయాణంలో భాగంగా అప్పుడప్పుడు మంటలు రావడం, ఏసీలు పనిచేయకపోవడం, ప్రయాణికుల వింత చేష్టల వంటి అనేక సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కూడా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. ఏమైందోనేది ఇక్కడ తెలుసుకుందాం.
కేరళలోని ప్రధాన ఆలయాల్లో గన్నేరు పూలను నిషేధించారు. రాష్ట్రంలోని మెజారిటీ దేవాలయాలను నిర్వహించే కేరళలోని రెండు ప్రధాన ఆలయ బోర్డులు ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు (TDB), మలబార్ దేవస్వోమ్ బోర్డు (MDB)లు పవిత్రంగా భావించే గన్నేరు పూలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా కొందరు పూలను చూడగానే వాసన చూడడమో.. లేదా తలలో పెట్టుకోవడమో చేస్తుంటారు. ఎలాంటి పూలైనా మేలు చేయకపోయినా.. కీడు మాత్రం చేయవు. అయితే ..
లోక్ సభ ఎన్నికల్లో హిందూ, ముస్లిం అంటూ విభజన రాజకీయాలు చేస్తున్న నేతల నడుమ.. మత సామరస్యాన్ని చాటారు ఓ రాష్ట్ర గవర్నర్. అయోధ్య రాముడి గుడిని దర్శించుకుని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.
రాయ్బరేలీ నుంచి పోటీపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు రాహుల్ నిర్ణయంలో తప్పేమీ లేదంటుండగా.. మరికొందరు వేరేలా స్పందిస్తున్నారు.
దేశంలో కేరళ(kerala) చాలా అందమైన రాష్ట్రం. ఈ రాష్ట్రం ప్రయాణానికి స్వర్గ ధామం అని చెప్పవచ్చు. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు ప్రయాణించడానికి అనేక టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. పెళ్లైన జంటలు కూడా హనీమూన్ కోసం కేరళ వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
ప్రస్తుతం దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఈసారి 400కు పైగా సీట్లు గెల్చుకుంటామని బీజేపీ(BJP) చెబుతోంది. మరోవైపు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత శశి థరూర్(Shashi Tharoor) లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దక్షిణ భారతదేశాన్ని కరవు పట్టి పీడిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు దక్షిణాది రాష్ట్రాల్లో తాండవిస్తున్నాయి. సీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటిపోయింది.
వాయనాడ్(wayanad) పార్టీ యూనిట్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) 'ఫేక్ వీడియో(fake video)'పై కాంగ్రెస్ పార్టీ వయనాడ్ జిల్లా కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలోని మత సామరస్యాన్ని ధ్వంసం చేయడం, పార్టీని ప్రతికూలంగా చిత్రీకరించడమే లక్ష్యంగా ఈ వీడియో ఉందని పార్టీ పేర్కొంది.