Home » Lakshman
విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్లు తోడు దొంగలని.. ఎంఐఎం కబంధ హస్తాల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర అగ్ర నాయకులతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసేలా పలు ప్రణాళికలను రచించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను తెలంగాణలో పర్యటించేలా పలు పధకాలు రెడీ చేసింది.
జనసేన పార్టీ ( Janasena party ) తో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.
ఈనెల 7వ తేదీన హైదరాబాద్లో బీజేపీ పార్టీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ) ని ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ( KCR Govt ) పూర్తి నిర్లక్ష్యంతో మేడిగడ్డ డ్యాంను నిర్మించిందని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.
గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళికది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) అన్నారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ ఎంపీ లక్మణ్(MP Laxman) వ్యాఖ్యానించారు.
కేసీఆర్(KCR) స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది నిజం కాదా? అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(Lakshman) తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబానికి అసహనం ఎక్కువైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక్క గ్రూప్ వన్ పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు.